ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌కు పాజిటివ్‌

ABN, First Publish Date - 2020-08-08T09:20:17+05:30

భారత కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌తోపాటు మరో ముగ్గురు ఆటగాళ్లు కరోనా వైరస్‌ బారినపడినట్టు హాకీ ఇండియా శుక్రవారం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌తోపాటు మరో ముగ్గురు ఆటగాళ్లు కరోనా వైరస్‌ బారినపడినట్టు హాకీ ఇండియా శుక్రవారం ప్రకటించింది. మన్‌ప్రీత్‌, డిఫెండర్‌ సురేందర్‌ కుమార్‌, జస్కరణ్‌ సింగ్‌, డ్రాగ్‌ఫ్లికర్‌ వరుణ్‌ కుమార్‌లకు పాజిటివ్‌ వచ్చినట్టు వెల్లడించింది. నెల రోజుల విరామం అనంతరం బెం గళూరులోని జాతీయ శిబిరానికి వచ్చిన అనంతరం వీరికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలారు.

Updated Date - 2020-08-08T09:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising