ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువీ విరాళం అరకోటి

ABN, First Publish Date - 2020-04-06T09:39:39+05:30

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ కరోనాపై సమరానికి ముందుకొచ్చాడు. ఈ వైర్‌సపై పోరాటం కోసం పీఎం కేర్స్‌ నిధికి రూ. 50 లక్షలు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ కరోనాపై సమరానికి ముందుకొచ్చాడు. ఈ వైర్‌సపై పోరాటం కోసం పీఎం కేర్స్‌ నిధికి రూ. 50 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్టు యువీ ఆదివారం ట్విటర్‌లో వెల్లడించాడు. ‘మనమంతా ఒక్కటిగా ఉంటే మరింత శక్తిమంతులవుతాం. ప్రస్తుత పోరాటానికి నా వంతుగా రూ. 50 లక్షలను అందజేస్తున్నా. మీరూ.. ముందుకు రండి’ అని యువరాజ్‌ ట్వీట్‌ చేశాడు. సచిన్‌, రైనా, కోహ్లీ సహా మరికొందరు క్రికెటర్లు ఇప్పటికే కరోనాపై పోరుకు తమవంతు సాయం అందజేసిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-04-06T09:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising