ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అహ్మదాబాద్‌లో పింక్‌ బాల్‌ టెస్ట్‌

ABN, First Publish Date - 2020-10-21T08:45:40+05:30

అహ్మదాబాద్‌లో పింక్‌ బాల్‌ టెస్ట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: వచ్చే ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో డే/నైట్‌ టెస్ట్‌ను నిర్వహించనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చెప్పాడు. జనవరి నుంచి మార్చి వరకు జరిగే ఈ పర్యటనలో ఐదు టెస్ట్‌లు, పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో టీమిండియాతో ఇంగ్లండ్‌ తలపడనుంది. అహ్మదాబాద్‌లో పింక్‌ బాల్‌ టెస్ట్‌ జరుగుతుందని మంగళవారమిక్కడ జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గంగూలీ తెలిపాడు. అయితే, ఐపీఎల్‌ ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో కొద్ది రోజుల్లో టీమ్‌ సెలెక్షన్‌ ఉంటుందని సౌరవ్‌ చెప్పాడు. త్వరలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో రంజీ ట్రోఫీపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపాడు. 

Updated Date - 2020-10-21T08:45:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising