ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘క్రికెట్ అభిమానులే కాదు.. అందరి కళ్లూ ఈ సిరీస్‌పైనే’

ABN, First Publish Date - 2020-06-24T03:53:19+05:30

కరోనా భయంతో అటకెక్కిన క్రికెట్ ఆట.. ఇంగ్లండ్-వెస్టిండీస్ సిరీస్‌‌తో మళ్లీ ప్రారంభం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: కరోనా భయంతో అటకెక్కిన క్రికెట్ ఆట.. ఇంగ్లండ్-వెస్టిండీస్ సిరీస్‌‌తో మళ్లీ ప్రారంభం కానుంది. ఈ కారణంగా క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ సరీస్‌పై దృష్టి పెడుతుందని ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అభిప్రాయపడ్డాడు. కేవలం క్రికెట్ అభిమానులే కాకుండా, ఇతరులు కూడా ఈ సిరీస్‌ చూసే అవకాశం ఉందని అతను చెప్పాడు. ‘కేవలం క్రికెట్ అభిమానులే కాదు, అందరి కళ్లూ ఈ సిరీస్‌పైనే ఉంటాయి. మామూలుగా క్రికెట్ చూడని వాళ్లు కూడా ఈ మ్యాచులు చూస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆడే లైవ్ ఆట కదా’ అని జోఫ్రా పేర్కొన్నాడు. ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. దీన్ని ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు.

Updated Date - 2020-06-24T03:53:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising