ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి దేశానికి డబ్బులు కావాలి.. అందుకే ఐపీఎల్ కూడా: పాక్ మాజీ కెప్టెన్

ABN, First Publish Date - 2020-08-02T20:18:48+05:30

ఐపీఎల్‌కు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. వచ్చే నెల నుంచి యూఏఈలో ఈ మెగా టోర్నీ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: ఐపీఎల్‌కు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. వచ్చే నెల నుంచి యూఏఈలో ఈ మెగా టోర్నీ జరగనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టింది. అయితే ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి పలువురు పాక్ క్రికెటర్లు అక్కసు వెళ్ళగక్కుతున్నారు. బీసీసీఐ ధన బలంతోనే ఇది సాధించిందని ఆరోపిస్తున్నారు. కానీ పాక్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ మాత్రం దీనిపై సానుకూలంగా స్పందించారు. ప్రతి దేశానికి డబ్బు అవసరం అని, ముఖ్యంగా టీ20 టోర్నీల ద్వారా ఆయా దేశాలకు భారీగా లాభం చేకూరుతుందని అన్నారు. ‘ క్రికెట్ బోర్డులు టీ20 టోర్నీలు ఆడటానికి ఆసక్తి చూపుతాయి, వీటి ద్వారా ఆయా దేశాలకు వేల కోట్ల ఆదాయం వస్తుంది. అంత లాభాన్ని ఎవరూ వద్దనుకోరు. అందువల్లే ఆయా దేశాలు ఈ టోర్నీల నిర్వాహణపై ఎక్కువగా మక్కువ చూపుతాయ’ని జహీర్ అబ్బాస్ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-02T20:18:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising