ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైనల్లో భారత్‌

ABN, First Publish Date - 2020-10-25T09:01:06+05:30

గ్రాండ్‌మాస్టర్లు అధిబన్‌, వైశాలి సత్తా చాటడంతో భారత పురుష, మహిళా జట్లు ఆసియా నేషన్స్‌ ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: గ్రాండ్‌మాస్టర్లు అధిబన్‌, వైశాలి సత్తా చాటడంతో భారత పురుష, మహిళా జట్లు ఆసియా నేషన్స్‌ ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో ప్రవేశించాయి. సెమీ్‌సలోని రెండు అంచెల్లో టాప్‌ బోర్డులపై ఆడిన ఈ ఇరువురు జీఎమ్‌లు అద్భుత విజయాలు సాధించారు. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో పురుషుల జట్టు తొలి రౌండ్లో 2.5-1.5, రెండో రౌండ్లో 3-1తో కజకిస్థాన్‌పై నెగ్గింది. మహిళా జట్టు తొలి రౌండ్లో 3.5-0.5, రెండో రౌండ్లో 4-0తో మంగోలియాపై గెలుపొంది ఫైనల్‌ బెర్త్‌ను సొంతం చేసుకొంది. ఇక, ఆదివారం జరగనున్న టైటిల్‌ పోరులో సూర్యశేఖర్‌ గంగూలీ నేతృత్వంలోని భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాతో, మేరీ గోమ్స్‌ సారథ్యంలోని మహిళా జట్టు ఇండోనేసియాతో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Updated Date - 2020-10-25T09:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising