ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వన్డేల్లో పునరాగమనమే ప్రధాన లక్ష్యం: రహానే

ABN, First Publish Date - 2020-08-03T02:58:03+05:30

వచ్చే క్రికెట్ సీజన్‌లో వన్డే జట్టులో పునరాగమనానికే తన తొలి ప్రాధాన్యమని భారత బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే తెలిపాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: వచ్చే క్రికెట్ సీజన్‌లో వన్డే జట్టులో పునరాగమనానికే తన తొలి ప్రాధాన్యమని భారత బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే తెలిపాడు. 2018లో రహానే తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత వన్డే జట్టులో అతనికి అవకాశం లభించలేదు. దీనిపై స్పందించిన రహానే.. ‘వన్డేల్లో నా రికార్డు బాగుంది. జట్టులో స్థానం కోల్పోవడానికి మూడు-నాలుగేళ్ల నుంచి మంచి ప్రదర్శనే చేస్తూ వచ్చా. అందుకే ఈసారి వన్డే జట్టులో స్థానం సంపాదించడమే నా ప్రధాన లక్ష్యం’ అని వెల్లడించాడు. ఇప్పటి వరకూ 90 వన్డే మ్యాచులు ఆడిన రహానే 2.962 పరుగులు చేశాడు.

Updated Date - 2020-08-03T02:58:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising