ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా దృష్టిలో ధోనీ డాన్.. దేశం కోసం ఆడటమే అతనికి ఇష్టం: శ్రీశాంత్

ABN, First Publish Date - 2020-05-31T19:31:59+05:30

టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 2019 జూలై నుంచి క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. చివరిగా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో కనిపించిన ధోనీ.. ఆ తర్వాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 2019 జూలై నుంచి క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. చివరిగా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో కనిపించిన ధోనీ.. ఆ తర్వాత మైదానంలోకి అడుగుపెట్టలేదు. తాజాగా ధోనీ రిటైర్‌మెంట్‌కి సంబంధించి వచ్చిన పలు వార్తలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్.. ధోనీ ఇంకా దేశం కోసం ఆడే అవకాశం ఉందని అన్నాడు. హలో యాప్ ద్వారా అతను మాట్లాడుతూ.. ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. 


‘‘నాకు తెలిసినంత వరకూ అతను ఇంకా ఫిట్‌గా ఉన్నాడు. నా దృష్టిలో అతను ఓ డాన్.. అతన్ని పట్టుకోవడం కష్టమే కాదు.. అసాధ్యం. అతను దేశం కోసం ఆడటాన్ని ఇష్టపడతాడు. అది అతని రక్తంలో ఉంది. అతనికి కేవలం 38 సంవత్సరాలే. సచిన్ వంటి ఆటగాళ్లు 40 ఏళ్లు వచ్చే వరకూ ఆడారు’’ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు. 

Updated Date - 2020-05-31T19:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising