ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో రెండేళ్లు మహీ..మాతోనే!

ABN, First Publish Date - 2020-08-13T09:27:29+05:30

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మరో రెండేళ్లదాకా తమ జట్టుతోనే కొనసాగుతాడని చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎ్‌సకే) ఆశాభావం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘చెన్నై’ సీఈఓ 

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మరో రెండేళ్లదాకా తమ జట్టుతోనే కొనసాగుతాడని చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎ్‌సకే) ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వచ్చే 2022 దాకా మహీ సీఎస్‌కేకు ఆడతాడనుకుంటున్నామని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్‌ అభిప్రాయపడ్డాడు. ‘మహీ 2022 దాకా మా జట్టుతోనే ఉంటాడన్న విశ్వాసం ఉంది. ఐపీఎల్‌ కోసం రాంచీలో అతను సాధన మొదలుపెట్టాడన్న వార్తలను మీడియా ద్వారానే తెలుసుకున్నా. జట్టుకు సంబంధించిన బాధ్యతలేంటో అతనికి తెలుసు. ఎప్పుడు ఎలా ఏం చేయాలన్న విషయంపై పూర్తి అవగాహనతో ఉంటాడు’ అని విశ్వనాథన్‌ అన్నాడు. 

Updated Date - 2020-08-13T09:27:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising