ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగక్కర తర్వాత నిలకడైన ఆటగాడు కోహ్లీనే: మాథ్యూస్

ABN, First Publish Date - 2020-07-20T04:07:00+05:30

ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లీ ఒకడని శ్రీలంక ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ చెప్పాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లీ ఒకడని శ్రీలంక ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ చెప్పాడు. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జోరూట్, ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్, ఇండియన్ స్కిప్పర్ కోహ్లీ.. ఈ నలుగురిలో ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీని ఎంపిక చేశాడు. ‘కుమార సంగక్కర తర్వాత అంత నిలకడైన ఆటగాడు కోహ్లీనే’ అని ఈ సందర్భంగా మాథ్యూస్ కొనియాడాడు. ఇక గణాంకాల విషయానికొస్తే.. వన్డే, టీ20ల్లో ఈ నలుగురు ఆటగాళ్లలో కోహ్లీనే అత్యధిక పరుగులు చేశాడు. టెస్టుల్లో మాత్రం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ముందంజలో ఉన్నాడు.

Updated Date - 2020-07-20T04:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising