ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసియా లెవెన్‌కు కోహ్లీ, ధవన్‌

ABN, First Publish Date - 2020-02-22T10:27:48+05:30

వరల్డ్‌ లెవెన్‌తో జరిగే రెండు అంతర్జాతీయ టీ20ల్లో ఆసియా లెవెన్‌ నుంచి విరాట్‌ కోహ్లీ, శిఖర్‌ ధవన్‌, షమి, కుల్దీప్‌ యాదవ్‌ బరిలోకి దిగనున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వరల్డ్‌ లెవెన్‌తో జరిగే రెండు అంతర్జాతీయ టీ20ల్లో ఆసియా లెవెన్‌ నుంచి విరాట్‌ కోహ్లీ, శిఖర్‌ ధవన్‌, షమి, కుల్దీప్‌ యాదవ్‌ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వీరి పేర్లను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ)కు పంపాడు. బంగ్లా జాతిపిత షేక్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ శత జయంతిని పురస్కరించుకుని ఢాకాలో వచ్చే నెల 18, 21తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. భారత ఆటగాళ్ల ప్రాతినిథ్యంపై అనుమానాలు నెలకొన్నా ఆసియా లెవెన్‌లో పాక్‌ ఆటగాళ్లెవరూ లేకపోవడంతో బోర్డు తమ క్రికెటర్లను పంపనుంది. మరోవైపు తమ ప్లేయర్స్‌ పాక్‌ సూపర్‌ లీగ్‌లో బిజీగా ఉండడంతోనే పంపలేకపోతున్నామని ఆ దేశ క్రికెట్‌  బోర్డు స్పష్టం చేసింది.

Updated Date - 2020-02-22T10:27:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising