ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖేలో వర్సిటీ క్రీడల్లో ఉస్మానియాకు రజతం

ABN, First Publish Date - 2020-03-02T10:04:35+05:30

ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఉస్మానియా టేబుల్‌ టెన్నిస్‌ జట్టు త్రుటిలో స్వర్ణం కోల్పోయింది. భువనేశ్వర్‌లో ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఉస్మానియా టేబుల్‌ టెన్నిస్‌ జట్టు త్రుటిలో స్వర్ణం కోల్పోయింది. భువనేశ్వర్‌లో ఆదివారం జరిగిన పురుషుల టీటీ ఫైనల్లో ఉస్మానియా 1-3తో చిట్కారా యూనివర్సిటీ (పంజాబ్‌) చేతిలో పోరాడి ఓడింది. మహిళల 200 మీటర్ల స్ర్పింట్‌లో ద్యూతీ చంద్‌ (కేఐఐటీ) స్వర్ణ పతకం గెలుచుకొంది. ద్యూతీ 23.66 సెకన్లలో రేసును ముగించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతిక శ్రీ (కృష్ణ వర్సిటీ) నాలుగో స్థానంలో నిలిచింది.

Updated Date - 2020-03-02T10:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising