ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖేలో ఇండియా ‘ఈపాఠశాల’ తరగతులు

ABN, First Publish Date - 2020-06-01T09:43:30+05:30

దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులకు కూడా మెరుగైన శిక్షణ అందించే ఉద్దేశంతో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) ఖేలో ఇండియా ‘ఈ-పాఠశాల’ ఆన్‌లైన్‌ కోచింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర క్రీడామంత్రి కిరణ్‌ రిజిజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులకు కూడా మెరుగైన శిక్షణ అందించే ఉద్దేశంతో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) ఖేలో ఇండియా ‘ఈ-పాఠశాల’ ఆన్‌లైన్‌ కోచింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర క్రీడామంత్రి కిరణ్‌ రిజిజు ఈ కార్యక్రమాన్ని సోమవారం అధికారికంగా ప్రారంభించనున్నారు. బాక్సింగ్‌, ఫుట్‌బాల్‌, హాకీ సహా మొత్తం 21 క్రీడాంశాల్లో ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ తరగతుల్లో యువ క్రీడాకారులతో ప్రముఖ ప్లేయర్లు అప్పుడప్పుడు ముచ్చటించేలా ఈ కార్యక్రమాన్ని సాయ్‌ రూపకల్పన చేసింది.

Updated Date - 2020-06-01T09:43:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising