ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఐపీఎల్‌ కూడా యూఏఈలోనే?

ABN, First Publish Date - 2020-09-20T09:00:15+05:30

దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోతే బీసీసీఐ ఆతిథ్య సిరీ్‌సలకు యూఏఈ ప్రత్యామ్నాయ వేదికగా మారే అవకాశం ఉందని తాజా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్‌: దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోతే బీసీసీఐ ఆతిథ్య సిరీ్‌సలకు యూఏఈ ప్రత్యామ్నాయ వేదికగా మారే అవకాశం ఉందని తాజా పరిణామాలు సంకేతాలిస్తున్నాయి. క్రికెట్‌ సంబంధాల బలోపేతం కోసం బీసీసీఐ, ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)లు శనివారం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ‘ఇరుదేశాల మధ్య క్రికెట్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు నేను, ఈసీబీ ఉపాధ్యక్షుడు ఖలీద్‌ అల్‌ జరూనీ ఓ ఎంవోయూపై సంతకాలు చేశాం. టోర్నీల ఆతిథ్యానికి ఒప్పందం కుదుర్చుకున్నాం’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. ఒప్పందంలోని విషయాలు బయటకు రాలేదు. కానీ, కరోనా విజృంభణ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది అంటే ఐపీఎల్‌-2021ని కూడా యూఏఈలోనే నిర్వహించేలా ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-09-20T09:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising