ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నుంచి కోలుకున్న కరుణ్ నాయర్

ABN, First Publish Date - 2020-08-13T23:14:30+05:30

మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కరోనాను జయించాడు. నాయర్ ఐపీఎల్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే గత నెల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కరోనాను జయించాడు. నాయర్ ఐపీఎల్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే గత నెల అతడికి కరోనా సోకినట్లు తేలింది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం అతడు కరోనా నుంచి కోలుకున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో నాయర్ యూఏఈ చేరేందుకు సన్నద్ధమౌతున్నాడు. అయితే అంతకంటే ముందు మరో మూడుసార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆ పరీక్షల్లో కూడా ఫలితం నెగిటివ్ వస్తేనే యూఏఈకి పంపుతామని చెప్పింది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్ళ ఆరోగ్యంపై మరింత జాగ్రత్త వహిస్తోంది. అన్ని జట్లకు సంబంధించిన ఆటగాళ్లు యూఏఈ చేరేందుకు సన్నద్ధమౌతున్నారు.

Updated Date - 2020-08-13T23:14:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising