ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐవోఏ కమిటీకి జగదీశ్వర్‌ ఎంపిక

ABN, First Publish Date - 2020-05-28T08:54:20+05:30

భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) స్పాన్సర్‌షిప్‌, మార్కెటింగ్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ కమిటీ 2020-21కి తెలంగాణ ఒలింపిక్‌ సంఘం జనరల్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) స్పాన్సర్‌షిప్‌, మార్కెటింగ్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ కమిటీ 2020-21కి  తెలంగాణ ఒలింపిక్‌ సంఘం జనరల్‌ సెక్రటరీ జగదీశ్వర్‌ యాదవ్‌ నామినేట్‌ అయ్యారు. ఈ కమిటీ కోసం మొత్తం 11 మంది సభ్యులను ఐవోఏ అధ్యక్షుడు ఎంపిక చేశారు. ఐవోఏ కమిటీలో తెలంగాణ వ్యక్తికి స్థానం లభించడం ఇదే తొలిసారి. కొత్త ఆదాయ మార్గాలను వెదకడం, సలహాలు, సూచనలు ఇవ్వడంలో మార్కెటింగ్‌ కమిటీ సాయం చేయనుంది. 

Updated Date - 2020-05-28T08:54:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising