ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాకీ ప్లేయర్ మన్‌దీప్‌ ఆసుపత్రికి తరలింపు

ABN, First Publish Date - 2020-08-11T22:39:29+05:30

భారత హాకీ ఆటగాడు మన్‌దీప్‌ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత హాకీ ఆటగాడు మన్‌దీప్‌ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే సోమవారం రాత్రి మన్‌దీప్ రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు భారత క్రీడా సమాఖ్య వెల్లడించింది. ప్రస్తుతం మన్‌దీప్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, భయపడాల్సిందేమీ లేదని తెలిపింది. ఇదిలా ఉంటే మన్‌దీప్‌తో కలిపి ఇప్పటి వరకు ఆరుగురు భారత హాకీ ఆటగాళ్లకు కరోనా సోకింది. వారిలో జాతీయ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, సురేందర్ కుమార్, జస్కరన్ సింగ్, వరున్ కుమార్, కృష్ణ బీ పాఠక్ ఉన్నారు.

Updated Date - 2020-08-11T22:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising