ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ మ్యాచ్‌లో వరుసగా ఏడోసారి ఓడిన భారత్

ABN, First Publish Date - 2020-11-30T00:37:50+05:30

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నేడు జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సేన 51 పరుగుల తేడాతో పరాజయం పాలైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నేడు జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సేన 51 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ఇది భారత్‌కు వరుసగా ఏడో ఓటమి కాగా, రెండు వరుస వన్డే సిరీస్‌లలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.

Updated Date - 2020-11-30T00:37:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising