ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2 వికెట్లను కోల్పోయిన భారత్..స్కోర్104/2

ABN, First Publish Date - 2020-12-02T16:06:34+05:30

ఆసీస్‎తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. సీన్‌ అబాట్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓవల్: ఆసీస్‎తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. సీన్‌ అబాట్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (16) ఔటయ్యాడు. అగర్‌కు క్యాచ్‌ ఇచ్చి ధావన్ పెవిలియన్‌కు దారిపట్టాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్‌ (33) కూడా అగర్ బౌలింగ్‎లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. దీంతో భారత్ 82 పరుగులకే  రెండు కీలకమైన వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (36) రన్స్, అయ్యర్ (14) పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుత్తం భారత్ 20 ఓవర్ల ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లను కోల్పోయి 104  పరుగులు చేసింది. కాగా తొలుత టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్‌ తీసుకున్నాడు. ఇప్పటికే భారత్ టీమ్ 2-0తో సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. చివరి వన్డే మ్యాచ్‎లో గెలిచి పరువు కాపాడుకోవాలనే కసితో ఉంది.

Updated Date - 2020-12-02T16:06:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising