ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలి వన్డేలో ఓడిన భారత్‌ జట్టుకు జరిమానా!

ABN, First Publish Date - 2020-11-28T23:22:38+05:30

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఓడిన భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టు సభ్యులు తమ మ్యాచ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఓడిన భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టు సభ్యులు తమ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోల్పోనున్నారు. స్లో ఓవర్ రేటును కెప్టెన్ కోహ్లీ అంగీకరించడంతో ఇక విచారణ అవసరం లేదని ఐసీసీ స్పష్టం చేసింది. నిర్ణీత సమయానికి భారత జట్టు ఒక్క ఓవర్ తక్కువగా వేసింది. ఆసీస్‌తో నిన్న జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రెండో వన్డే రేపు సిడ్నీ క్రికెడ్ గ్రౌండ్‌లో జరగనుంది.  

Updated Date - 2020-11-28T23:22:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising