ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంగ్లండ్‌తో టెస్టులు డ్రా చేసుకున్నా.. గెలిచినట్లే: అఫ్రిదీ

ABN, First Publish Date - 2020-08-04T04:31:03+05:30

ఇంగ్లండ్‌తో పాక్ జట్టు మూడు టెస్టుల సిరీస్‌పై పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ మాట్లాడాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: ఇంగ్లండ్‌తో పాక్ జట్టు మూడు టెస్టుల సిరీస్‌పై పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ మాట్లాడాడు. ఈ సిరీస్‌ను పాక్ జట్టు డ్రా చేసుకోగలిగినా చాలని, అలా చేస్తే పాక్ జట్టు సిరీస్ గెలిచినట్లేనని అఫ్రిదీ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్‌లో టెస్టులు ఆడటం చాలా కష్టంగా ఉంటుందన్న అఫ్రిదీ.. అలాంటి పరిస్థితుల్లో సిరీస్‌ను డ్రా చేసుకోవడమూ గొప్పేనని, అది గెలుపుతో సమానమే అని చెప్పాడు. అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పాక్ జట్టు సారధి బాబర్ ఆజమ్ గురించి కూడా మాట్లాడాడు. రానున్న రోజుల్లో బాబర్ ఒంటిచేత్తో మ్యాచులు గెలిపించగలడని తేల్చిచెప్పాడు.

Updated Date - 2020-08-04T04:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising