ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీ20 వరల్డ్ కప్ పోటీలపై ఐసీసీ ప్రకటన

ABN, First Publish Date - 2020-08-08T02:26:07+05:30

దుబాయ్: టీ20 వరల్డ్ కప్ పోటీలపై ఐసీసీ ప్రకటన చేసింది. 2020లో జరగాల్సిన పురుఫుల టీ20 వరల్డ్ కప్ పోటీలను 2022లో ఆస్ట్రేలియాలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: టీ20 వరల్డ్ కప్ పోటీలపై ఐసీసీ ప్రకటన చేసింది. 2020లో జరగాల్సిన పురుఫుల టీ20 వరల్డ్ కప్ పోటీలను 2022లో ఆస్ట్రేలియాలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. కోవిడ్ కారణంగా టీ20 వరల్డ్ కప్ 2020 పోటీలను ఇప్పటికే వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 2021 టీ20 వరల్డ్ కప్ పోటీలను భారత్‌ నిర్వహించనుందని ఐసీసీ వెల్లడించింది. 


2021లో న్యూజీలాండ్‌లో జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్ పోటీలను 2022కు రీ షెడ్యూల్ చేశారు. 

Updated Date - 2020-08-08T02:26:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising