ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసుపత్రిలో మన్‌దీప్

ABN, First Publish Date - 2020-08-12T09:15:04+05:30

కరోనా బారిన పడిన భారత హాకీ ఆటగాడు మన్‌దీ్‌ప సింగ్‌ రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడంతో స్థానిక ఆసుపత్రిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కరోనా బారిన పడిన భారత హాకీ ఆటగాడు మన్‌దీ్‌ప సింగ్‌ రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మన్‌దీ్‌పతో పాటు అతడి సహచర ఆటగాళ్లు ఐదుగురికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.. లాక్‌డౌన్‌ ముగిశాక స్వస్థలాలకు వెళ్లిన పురుషుల జట్టు సభ్యులు గతవారమే జాతీయ శిక్షణ శిబిరానికి చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వీరు బెంగళూరుకు రావడంతో కరోనా సోకుంటుందని సాయ్‌ తెలిపింది. 

Updated Date - 2020-08-12T09:15:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising