ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాకీ ఇండియా సాయం 25 లక్షలు

ABN, First Publish Date - 2020-04-02T10:06:09+05:30

దేశంలో కరోనా వైరస్‌ నిర్మూలనకు పీఎం కేర్స్‌ ఫండ్‌కు హాకీ ఇండియా (హెచ్‌ఐ) రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. బుధవారం జరిగిన సర్వసభ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ నిర్మూలనకు పీఎం కేర్స్‌ ఫండ్‌కు హాకీ ఇండియా (హెచ్‌ఐ) రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హెచ్‌ఐ అధ్యక్షుడు మహ్మద్‌ ముస్తాక్‌ అహ్మద్‌ తెలిపారు. ‘క్లిష్టమైన సమయంలో దేశానికి సాయం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాకీ క్రీడకు దేశ ప్రజలు ఎప్పుడూ అండగా నిలుస్తారు. కాబట్టి మా వంతుగా వారికి చిన్న సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాం’. అని అహ్మద్‌ తెలిపారు.


Updated Date - 2020-04-02T10:06:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising