ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదు వేల మందికి సాయమందిస్తాం

ABN, First Publish Date - 2020-04-06T09:35:04+05:30

పంజాబ్‌లోని తన స్వస్థలమైన జలంధర్‌లో ఐదు వేల మందికి 5 కిలోల బియ్యం, గోధమ పిండి, వంటనూనెతో పాటు ఇతర నిత్యావసర సరుకులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: పంజాబ్‌లోని తన స్వస్థలమైన జలంధర్‌లో ఐదు వేల మందికి 5 కిలోల బియ్యం, గోధమ పిండి, వంటనూనెతో పాటు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్టు హర్భజన్‌ సింగ్‌ వెల్లడించాడు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదవారికి సహాయం చేయాలని తాను, తన భార్య గీత నిర్ణయించుకున్నామని తెలిపాడు. 

Updated Date - 2020-04-06T09:35:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising