ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఘర్ బైటో ఇండియా’ అంటూ పిలుపు ఇచ్చిన క్రికెటర్ మొహమ్మద్ షమీ

ABN, First Publish Date - 2020-03-27T16:37:04+05:30

దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాక్‌డౌన్ ప్రకటనకు ప్రముఖ క్రికెటర్ మొహమ్మద్ షమీ మద్ధతు ప్రకటించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ :దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాక్‌డౌన్ ప్రకటనకు ప్రముఖ క్రికెటర్ మొహమ్మద్ షమీ మద్ధతు ప్రకటించారు. కరోనా కట్టడికి 21 రోజుల లాక్‌డౌన్‌ను పాటించి ఇంట్లోనే ఉండాలనే కేంద్ర ప్రభుత్వ సూచలను పాటించాలని భారత జట్టు క్రికెటర్ మొహమ్మద్ షమీ తన అభిమానులను అభ్యర్థించారు.


‘‘మన భారతదేశం సంక్షోభంలో ఉంది.ఈ ముఖ్యమైన సమయంలో అందరూ ఇంట్లోనే ఉండండి, ఇంట్లో ఉంటున్న ప్రతీ పౌరుడు ఈ దేశానికి హీరో...వైద్యుల సలహా పాటిస్తూ ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే ఉండండి, ధన్యవాదాలు’’ అంటూ క్రికెటర్ షమీ ‘ఘర్ బైటో ఇండియా’ శీర్షికన ట్విట్టర్ లో వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. ఇంట్లోని గదిలో నుంచి వీడియో సందేశాన్ని షమీ పంపించారు.కరోనా లాక్ డౌన్ పై క్రికెటర్లు విరాట్ కోహ్లీ, అశ్విన్, మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 

Updated Date - 2020-03-27T16:37:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising