ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌరవ్‌, షా మరికొంత కాలం

ABN, First Publish Date - 2020-12-10T09:07:50+05:30

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా మరికొంత కాలం తమ పదవుల్లో కొనసాగనున్నారు. లోధా సంస్కరణల్లో సవరణలు కోరుతూ బీసీసీఐ చేసిన అభ్యర్థనలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా మరికొంత కాలం తమ పదవుల్లో కొనసాగనున్నారు. లోధా సంస్కరణల్లో సవరణలు కోరుతూ బీసీసీఐ చేసిన అభ్యర్థనలను బుధవారం విచారించిన సుప్రీంకోర్టు.. తీర్పును జనవరి మూడో వారానికి వాయిదా వేసింది. లోధా సంస్కరణల ప్రకారం గంగూలీ, జై షా పదవీకాలం ఇప్పటికే ముగిసింది. కానీ, సుప్రీం కోర్టు తీర్పు వాయిదా దరిమిలా వారు మరికొద్ది కాలం పదవుల్లో కొనసాగనున్నారు. 

Updated Date - 2020-12-10T09:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising