ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగు టెస్టులు.. ఐదు టీ20లు

ABN, First Publish Date - 2020-11-25T09:48:30+05:30

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో స్వదేశం వేదికగా ఇంగ్లండ్‌తో భారత్‌ ఆడే సిరీస్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకొంది. ముందుగా నిర్ణయించిన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంగ్లండ్‌తో భారత్‌ సిరీ్‌సలో మార్పు

ముంబై: వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో స్వదేశం వేదికగా ఇంగ్లండ్‌తో భారత్‌ ఆడే సిరీస్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకొంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ పర్యటనలో ఇంగ్లండ్‌తో భారత్‌ ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాలి. అయితే, తాజా మార్పు ప్రకారం ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు జరుగుతాయని బీసీసీఐ చీఫ్‌ గంగూలీ వెల్లడించాడు. 

Updated Date - 2020-11-25T09:48:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising