ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోనీ ‘లక్ష విరాళం’పై సాక్షి ఆగ్రహం

ABN, First Publish Date - 2020-03-28T09:48:48+05:30

భారత మాజీ కెప్టెన్‌ ధోనీని అవమానపరుస్తూ కరోనా నిధికి కేవలం రూ.లక్ష విరాళంగా ప్రకటించినట్టు వస్తున్న వార్తలపై మహీ భార్య సాక్షీ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: భారత మాజీ కెప్టెన్‌ ధోనీని అవమానపరుస్తూ కరోనా నిధికి కేవలం రూ.లక్ష విరాళంగా ప్రకటించినట్టు వస్తున్న వార్తలపై మహీ భార్య సాక్షీ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సున్నితమైన సమయంలో తప్పుడు వార్తలను మీడియా సంస్థలు ప్రసారం చేయవద్దని అభ్యర్థిస్తున్నా. బాధ్యతాయుతమైన జర్నలిజం కనుమరుగైనందుకు ఆశ్చర్యపోతున్నా’ అని సాక్షి ట్వీట్‌ చేసింది. అయితే రూ. 12.5 లక్షలు విరాళంగా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న పుణెకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థకు ధోనీ రూ. లక్ష విరాళంగా ఇచ్చాడే తప్ప కరోనా నిధికి కాదని ఓ వార్తా సంస్థ తెలిపింది.  

Updated Date - 2020-03-28T09:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising