ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విజయం కోసం ప్రాణం పెట్టాం

ABN, First Publish Date - 2020-07-14T09:00:32+05:30

పద్దెనిమిదేళ్ల (20 02లో) క్రితం జరిగిన నాట్‌వెస్ట్‌ ట్రోఫీని భారత క్రికెట్‌ అభిమా నులు ఎప్పటికీ మర్చిపోరు. ఆ ట్రోఫీని దక్కించుకోవడంలో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాట్‌వెస్ట్‌ ఫైనల్‌పై యువీ

న్యూఢిల్లీ: పద్దెనిమిదేళ్ల (20 02లో) క్రితం జరిగిన నాట్‌వెస్ట్‌ ట్రోఫీని భారత క్రికెట్‌ అభిమా నులు ఎప్పటికీ మర్చిపోరు. ఆ ట్రోఫీని దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ నాటి మధుర స్మృతులను తలచుకుంటూ సోమవారం ట్వీట్‌ చేశాడు. ‘నాట్‌వెస్ట్‌ ట్రోఫీ కోసం ప్రాణం పెట్టి ఆడాం. మేమప్పటికి యువ ఆటగాళ్లం. నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సమష్టి కృషితో గెలవగలిగాం’ అని యువీ గుర్తు చేసుకున్నాడు.  ఫైనల్లో 326 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు ఓ దశలో 146/5 స్కోరుతో విజయం ఇక అసాధ్యం.. అనే స్థితిలోకి వెళ్లింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యువరాజ్‌-మహ్మద్‌ కైఫ్‌ జోడీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మరో మూడు బంతులుండగానే జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ఆ గెలుపు ఉద్వేగాన్ని తట్టుకోలేని కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ లార్డ్స్‌ బాల్కనీలో చొక్కా విప్పి ఊగిపోయాడు. ఆ ఫైనల్లో యువీ 69 రన్స్‌ చేశాడు.

Updated Date - 2020-07-14T09:00:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising