ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీ20ల్లో ధోనీ రికార్డు

ABN, First Publish Date - 2020-10-03T09:09:33+05:30

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌ (194)లు ఆడిన ఆటగాడిగా చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ టీ20 లీగ్‌ల్లోనైనా ఓ క్రికెటర్‌ ఇన్ని మ్యాచ్‌లు ఆడడం ఇదే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌ (194)లు ఆడిన ఆటగాడిగా చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ టీ20 లీగ్‌ల్లోనైనా ఓ క్రికెటర్‌ ఇన్ని మ్యాచ్‌లు ఆడడం ఇదే ప్రథమం. ఈ క్రమంలో అతను సురేశ్‌ రైనా (193)ను అధిగమించాడు. రోహిత్‌ (192) మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు సీఎ్‌సకే తరఫున అత్యధిక మ్యాచ్‌ (164)లు ఆడిన ఆటగాడిగానూ రైనా సరసన ఎంఎస్‌ చేరాడు.

Updated Date - 2020-10-03T09:09:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising