ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోనీ చివరి మ్యాచ్ ఆడేశాడు.. నెహ్రా షాకింగ్ కామెంట్స్!

ABN, First Publish Date - 2020-08-03T03:22:42+05:30

టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనీ గురించి మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనీ గురించి మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ధోనీ ఇప్పటికే తన చివరి మ్యాచ్ సంతోషంగా ఆడేశాడని నెహ్రా అన్నాడు. ‘ధోనీ తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అతను రిటైర్‌మెంట్ ప్రకటించలేదు కాబట్టే మనం ఇంతలా దీనిపై చర్చిస్తున్నాం. ధోనీ మనసులో ఏముందో మనం చెప్పలేం కదా’ అని నెహ్రా చెప్పాడు. తన వరకైతే ధోనీ ఆటతీరు ఎప్పుడూ తడబడలేదని, అతను ఎప్పుడూ ఫామ్‌లోనే ఉన్నాడని స్పష్టంచేశాడు. భారత్ తరఫున తన చివరి మ్యాచ్‌ను ధోనీ సంతోషంగా ఆడేశాడని పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-03T03:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising