ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోనీ దృష్టంతా దానిపైనే: ఆకాశ్ చోప్రా

ABN, First Publish Date - 2020-08-08T02:40:07+05:30

భారతజట్టులోకి పునరాగమనంపై మాజీ సారధి ధోనీ మధనపడటంలేదని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చెప్పాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: భారతజట్టులోకి పునరాగమనంపై మాజీ సారధి ధోనీ మధనపడటంలేదని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చెప్పాడు. వ్యక్తిగత ప్రదర్శన గురించో, టీమిండియాలోకి పునరాగమనం గురించో ఆలోచించే స్థాయిని ధోనీ దాటేశాడని చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత ఐపీఎల్-13లో ధోనీ దృష్టంతా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్టు విజయంపైనే కేంద్రీకృతమైందని తెలిపాడు. ‘ఈ ఐపీఎల్‌లో ధోనీ ఆలోచించేది ఒక్కటే. సీఎస్‌కే ఎలా ఆడుతుందని. ఎందుకంటే సీఎస్‌కే గెలుపోటములు ధోనీతో ముడిపడి ఉంటాయి’ అని చోప్రా పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-08T02:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising