ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమర జవాన్లపై వివాదాస్పద ట్వీట్‌.. సీఎస్‌కే వైద్యుడి సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2020-06-18T07:39:45+05:30

లద్దాఖ్‌ ఘటనలో అసువులుబాసిన భారత జవాన్లపై ఐపీఎల్‌లోని చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎ్‌సకే) జట్టు వైద్యుడు టి. మధు వివాదాస్పద ట్వీట్‌ చేసి సస్పెన్షన్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లద్దాఖ్‌ ఘటనలో అసువులుబాసిన భారత జవాన్లపై ఐపీఎల్‌లోని చెన్నై సూపర్‌కింగ్స్‌ (సీఎ్‌సకే) జట్టు వైద్యుడు టి. మధు వివాదాస్పద ట్వీట్‌ చేసి సస్పెన్షన్‌కు గురయ్యాడు. ‘జవాన్ల శవపేటికలపై పీఎం కేర్స్‌ అన్న స్టిక్కర్‌ అతికిస్తారేమో! ఆసక్తి కొద్దీ ఇది అడుగుతున్నా’ అని మధు ట్వీట్‌ చేశాడు. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో అతను ఆ ట్వీట్‌ తొలగించాడు. వివాదాస్పద ట్వీట్‌ చేసిన మధును తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నామని సీఎస్‌కే యాజమాన్యం ప్రకటించింది. 

Updated Date - 2020-06-18T07:39:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising