ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పబ్‌జీలో మునిగి తేలుతున్న ఎంఎస్ ధోనీ.. నిద్రలో కూడా..

ABN, First Publish Date - 2020-06-01T00:49:19+05:30

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పబ్‌జీలో మునిగి తేలుతున్నాడట. ఈ మాట ఆయన భార్య ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పబ్‌జీలో మునిగి తేలుతున్నాడట. ఈ మాట ఆయన భార్య సాక్షిధోనీనే చెప్పారు. ‘నా భర్త పబ్‌జీకి దాసుడైపోయాడు. ఎంతలా అంటే నిద్రలో కూడా దాని గురించే కలవరిస్తున్నాడు’ అంటూ సాక్షి వాపోయారు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ఇన్‌స్టాగ్రాం లైవ్‌లో పాల్గొన్న ‘లాక్‌డౌన్‌లో ధోనీ ఏం చేస్తున్నారు..?’ అనే ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. ‘ధోనీ ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి అవిశ్రాంతంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీడియో గేమ్‌లు ఆడుతున్నప్పుడు మాత్రం ఆ ఆలోచనలు కొంచెం మళ్లుతాయి. అది సంతోషకరమే అయినా ఈ మధ్య ఆయన పబ్‌జీ వ్యసనం బాగా పెరిగిపోయింది. నిద్రలో కూడా దాని గురించే కలవరిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-06-01T00:49:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising