ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోనీ కోసమైనా క్రికెట్ త్వరగా మొదలవ్వాలి: సురేశ్ రైనా

ABN, First Publish Date - 2020-06-02T21:28:42+05:30

ఐపీఎల్ కోసం ధోనీ మునుపటికంటే మెరుగ్గా సన్నద్ధమయ్యాడని క్రికెటర్ సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు. 2019 వరల్డ్ కప్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐపీఎల్ కోసం ధోనీ మునుపటికంటే మెరుగ్గా సన్నద్ధమయ్యాడని క్రికెటర్ సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు. 2019 వరల్డ్ కప్ తర్వాత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టుకోని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రైనా ధోనీకి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ కోసం ధోనీ చాలా కష్టపడుతున్నాడని చెప్పాడు. ‘ధోనీతో కలిసి ఎన్నో ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఇన్నేళ్లలో ధోనీ ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం నేను చూడలేదు. మళ్లీ త్వరగా క్రికెట్ ప్రారంభం కావాలని కోరుకుంటున్నా. అప్పుడే ధోనీ ప్రాక్టీస్‌కు ఫలితం దక్కుతుంది. అతడు ఏ స్థాయిలో ప్రాక్టీస్ చేశాడో అందరికీ తెలుస్తుంది’ అని రైనా చెప్పుకొచ్చాడు. దేనినైనా సాధించడానికి మనం శాయశక్తులా కృషి చేసినప్పుడు వారికి అందరి ఆశీస్సులు తప్పక లభిస్తాయని రైనా చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-06-02T21:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising