ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిక్షణకు రండి

ABN, First Publish Date - 2020-05-30T09:10:15+05:30

తమ దేశంలో క్రికెట్‌ పునరాగమనానికి ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తాజాగా 55 మంది ఆటగాళ్లను ఎంపిక చేసి అవుట్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రికెటర్లకు ఈసీబీ పిలుపు

లండన్‌: తమ దేశంలో క్రికెట్‌ పునరాగమనానికి ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తాజాగా 55 మంది ఆటగాళ్లను ఎంపిక చేసి అవుట్‌ డోర్‌ శిక్షణకు రావాలని కోరింది. ఈ జాబితాలో జో రూట్‌, బెయిర్‌స్టో, రాయ్‌, మోర్గాన్‌, స్టోక్స్‌, అండర్సన్‌, బ్రాడ్‌, ఆర్చర్‌ తదితర స్టార్‌ ఆటగాళ్లున్నారు. అయితే గతంలో 30 మంది ఆటగాళ్లను ఎంపిక చేయాలని భావించినా విండీ్‌సతో సిరీస్‌ ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్యను పెంచింది. మరోవైపు ఆటగాళ్ల ఆరోగ్య భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెడికల్‌ టీమ్‌తో, సదుపాయాల కోసం కౌంటీలతో ఈసీబీ చర్చలు జరుపుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే శిక్షణ ఆరంభమవుతుందని బోర్డు పేర్కొంది. 

Updated Date - 2020-05-30T09:10:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising