ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీమిండియా సహాయ సిబ్బందిలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2020-10-28T09:10:30+05:30

భారత జట్టు సహాయ సిబ్బందిలో కరోనా కలకలం రేగింది. త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ రఘుకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత జట్టు సహాయ సిబ్బందిలో కరోనా కలకలం రేగింది. త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ రఘుకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి అతడు వైదొలగినట్టు బీసీసీఐ తెలిపింది. ఇటీవల దుబాయ్‌ చేరిన భారత జట్టు సహాయ బృందంలో రఘు లేని విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌ పయనమయ్యే ముందు సహాయ సిబ్బందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా రఘుకు పాజిటివ్‌గా తేలిందని బీసీసీఐ వివరించింది. టెస్టు క్రికెటర్లు పుజార, విహారి మినహా మిగిలిన ఆటగాళ్లందరూ ఐపీఎల్‌లో ఆడుతుండడంతో రఘు గైర్హాజరీ పెద్ద సమస్య కాబోదని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు.

Updated Date - 2020-10-28T09:10:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising