ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహ్లీపై బీసీసీఐలో ఫిర్యాదు.. దర్యాప్తు చేస్తున్న అధికారులు!

ABN, First Publish Date - 2020-07-06T02:22:41+05:30

టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తనకు ఓ ఫిర్యాదు అందిందని బీసీసీఐ ఎథిక్స్ అధికారి జస్టిస్ డీకే జైన్ ఆదివారం వెల్లడించారు. ‘కన్‌ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంటరెస్ట్’ నియమాలను కోహ్లీ ఉల్లంఘించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘ఈ ఫిర్యాదు నిజమేనా? కాదా? అని స్వయంగా పరిశీలిస్తా. ఒకవేళ నిజమే అయితే అతని(కోహ్లీ) వాదన కూడా వింటాం’ అని జైన్ స్పష్టంచేశారు.

Updated Date - 2020-07-06T02:22:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising