ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్: చెన్నైతో మ్యాచ్.. పరుగుల వరద పారిస్తున్న ఢిల్లీ జట్టు

ABN, First Publish Date - 2020-09-26T02:14:55+05:30

ఐపీఎల్: చెన్నైతో మ్యాచ్.. పరుగుల వరద పారిస్తున్న ఢిల్లీ జట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ జట్టు ఐపీఎల్ 7వ మ్యాచ్ ఆడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి ఆరంభంలోనే పరుగుల వరద పారించింది. బ్యాట్స్‌మెన్ పృధ్వీషా ఆఫ్ సెంచరీ చేశారు. 43 బంతుల్లో 64 పరుగులు చేశారు. శిఖర్ ధావన్ 27 బంతుల్లో 35 పరుగులు చేశారు. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు 15 ఓవర్లలో 124 పరుగులు చేసింది.

Updated Date - 2020-09-26T02:14:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising