ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసీసీ సిబ్బందికి కరోనా!

ABN, First Publish Date - 2020-09-28T10:53:36+05:30

అంతర్జాతీ య క్రికెట్‌ మండలి (ఐసీ సీ) ప్రధాన కార్యాలయంలోని పలువురు ఉద్యోగులకు కరోనా సోకడంతో ఐపీఎల్‌ జట్లు ఆందోళన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్‌ జట్ల ఆందోళన


దుబాయ్‌: అంతర్జాతీ య క్రికెట్‌ మండలి (ఐసీ సీ) ప్రధాన కార్యాలయంలోని పలువురు ఉద్యోగులకు కరోనా సోకడంతో ఐపీఎల్‌ జట్లు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే ఐపీఎల్‌లోని ఆరు జట్లు దుబాయ్‌ కేంద్రంగానే ఉంటున్నాయి. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐసీసీ ప్రధాన కార్యాలయానికి దూరంగా అకాడమీ ఉందని, ప్రాక్టీస్‌ సెషన్స్‌ సమయంలోనూ ఐసీసీ సిబ్బంది ఎవరూ అక్కడ ఉండరని బోర్డు అధికారులు చెప్పారు. ఇక తమ సిబ్బందికి కరోనా సోకిన విషయాన్ని ఐసీసీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Updated Date - 2020-09-28T10:53:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising