ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీని కుమార్తెకు ‘బోర్డు’ నోటీసు

ABN, First Publish Date - 2020-12-12T10:09:15+05:30

పరస్పర విరుద్ధ ప్రయోజనం అంశానికి సంబంధించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ కుమార్తె రూపా గురునాథ్‌కు బోర్డు ఎథిక్స్‌ ఆఫీసర్‌ నోటీసు జారీ చేశారు. మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం జీవితకాల సభ్యుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: పరస్పర విరుద్ధ ప్రయోజనం అంశానికి సంబంధించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ కుమార్తె రూపా గురునాథ్‌కు బోర్డు ఎథిక్స్‌ ఆఫీసర్‌ నోటీసు జారీ చేశారు. మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం జీవితకాల సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదుపై ఎథిక్స్‌ అధికారి, రిటైర్డ్‌ జస్టిస్‌ డీకే జైన్‌ శుక్రవారం నోటీసు జారీ చేశారు. తమిళనాడు క్రికెట్‌ సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికైన రూప..ఇండియా సిమెంట్స్‌లో డైరెక్టర్‌ పదవితోపాటు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు యజమానిగానూ వ్యవహరిస్తున్నారని, ఇది విరుద్ధ ప్రయోజనమేనని గుప్తా ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-12-12T10:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising