ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్‌లో వివో ఉంటుంది: బీసీసీఐ

ABN, First Publish Date - 2020-08-03T21:27:54+05:30

ఐపీఎల్-2020 సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ స్పాన్సర్ల జాబితా నుంచి చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివోను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐపీఎల్-2020 సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ స్పాన్సర్ల జాబితా నుంచి చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివోను తొలగించాలని అనేకమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే మరో రెండేళ్లపాటు ఒప్పందం ఉన్న నేపథ్యంలో వివోను ఐపీఎల్ నుంచి తొలగించలేమని బీసీసీఐ గవర్నింగ్ కౌన్సెల్ తెలిపింది. అంతేకాకుండా స్పాన్సర్లకు సంబంధించి తుది నిర్ణయాన్ని వెల్లడించింది. గత ఏడాది ఉన్న స్పాన్సర్లందరూ ఈ ఏడాది కూడా కొనసాగుతారని. అందులో చైనా కంపెనీ వివో కూడా ఉంటుందని ప్రకటించింది. ‘ఐపీఎల్‌‌కు సంబంధించి వివో బ్రాండ్ బీసీసీఐతో 5 సంవత్సరాల ఒప్పందం చేసకుంది. ప్రతి ఏడాది ఐపీఎల్‌ స్పాన్సర్‌గా రూ.440 కోట్లను అందిస్తోంది. అయితే వివో ఒప్పందం 2022తో పూర్తికానుంది. అంతేకాకుండా ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలనే వివోను స్పాన్సర్‌గా కొనసాగించనున్నట్లు బీసీసీఐ నిర్ణయించింద’ని కొందరు అధికారులు చెప్పారు.

Updated Date - 2020-08-03T21:27:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising