ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై పోరుకు బీసీసీఐ రూ.51 కోట్లు

ABN, First Publish Date - 2020-03-29T09:55:11+05:30

కరోనా వైరస్‌పై పోరులో భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) కూడా భాగస్వామి అయింది. ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రధాని అత్యవసర నిధికి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా వైరస్‌పై పోరులో భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) కూడా భాగస్వామి అయింది. ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రధాని అత్యవసర నిధికి శనివారం బీసీసీఐ రూ.51 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ‘దేశం కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో కొవిడ్‌-19 నివారణ కోసం జరుగుతున్న పరిశోధనలకు సహాయకంగా.. బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా, ఆయా రాష్ట్ర క్రికెట్‌ సంఘాల తరఫున పీఎం-కేర్స్‌ ఫండ్‌కు ఈ విరాళం ప్రకటిస్తున్నాం’ అని బోర్డు పేర్కొంది. ఇదే విషయాన్ని గంగూలీ కూడా ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2020-03-29T09:55:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising