ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంగ్లాండ్-ఇండియా సిరీస్ వాయిదా.. ప్రకటించిన బీసీసీఐ

ABN, First Publish Date - 2020-08-08T03:15:24+05:30

ఇంగ్లాండ్-భారత్‌ సిరీస్‌ వాయిదా వేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల మధ్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్-భారత్‌ సిరీస్‌ వాయిదా వేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య సెప్టెంబరు-అక్టోబర్లలో 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ జరగాల్సి ఉంది. దీనికోసం ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మార్చిలో జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ టోర్నీను సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో సిరీస్ నిర్వహించడం అసాధ్యంగా మరింది. దీంతో ఆ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరగనుంది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్‌తో పాటు ఇతర దేశాల ఆటగాళ్లూ పాల్గొననున్నారు.

Updated Date - 2020-08-08T03:15:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising