ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోనీ చివరి మ్యాచ్‌ ఆడేశాడు

ABN, First Publish Date - 2020-08-03T09:04:51+05:30

ధోనీ ప్రతిభకు ఐపీఎల్‌ కొలమానం కాదని మాజీ పేసర్‌ ఆశీష్‌ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ‘ధోనీలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ధోనీ ప్రతిభకు ఐపీఎల్‌ కొలమానం కాదని మాజీ పేసర్‌ ఆశీష్‌ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ‘ధోనీలో సామర్థ్యం ఎప్పటికీ తగ్గదు. జట్టు కోసం ఎలా ఆడాలో.. యువకులను ఎలా ప్రోత్సహించాలో అతడికి బాగా తెలుసు. నిజానికి ధోనీ భారత జట్టు తరఫున చివరి మ్యాచ్‌ను ఎప్పుడో ఆడేశాడు. ఈ ఐపీఎల్‌తో ధోనీ ఇమేజ్‌లో వచ్చే మార్పేమీ ఉండదు’ అని నెహ్రా తెలిపాడు. 


Updated Date - 2020-08-03T09:04:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising