ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ ఎన్నో నేర్పుతోంది!

ABN, First Publish Date - 2020-04-02T10:00:34+05:30

కొవిడ్‌-19 విజృంభణతో క్రీడలు, సినిమా, ఇలా.. ఒకటేమిటి అన్ని రంగాలు స్తంభించిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సామాన్యులతో పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుష్క

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 విజృంభణతో క్రీడలు, సినిమా, ఇలా.. ఒకటేమిటి అన్ని రంగాలు స్తంభించిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సామాన్యులతో పాటు సెలెబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అతని భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ స్వీయ నిర్బంధంలో ఉంటూ ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా విరాట్‌తో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం పోస్ట్‌ చేసిన అనుష్క.. లాక్‌డౌన్‌ సందర్భంగా ఎన్నో సానుకూల విషయాలను నేర్చుకుంటున్నట్టు రాసుకొచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ ఇంటివద్దే జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Updated Date - 2020-04-02T10:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising