ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ముగ్గురికి కరోనా నెగిటివ్.. ఇంగ్లండ్ బయల్దేరిన పాక్ క్రికెటర్లు

ABN, First Publish Date - 2020-07-07T03:13:29+05:30

ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన పాకిస్తాన్ క్రికెటర్లలో ముగ్గురు కోలుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన పాకిస్తాన్ క్రికెటర్లలో ముగ్గురు కోలుకున్నారు. వీరికి తాజాగా చేసిన పరీక్షల్లో నెగిటివ్ ఫలితాలొచ్చినట్లు సమాచారం. దీంతో హైదర్ అలీ, ఇమ్రాన్ ఖాన్, కాషిఫ్ భట్టి ఇంగ్లండ్ బయలురేరారు. గత నెలలో కరోనా పాజిటివ్‌గా తేలిన 10మంది ఆటగాళ్లలో ఇప్పటికే ఆరుగురు ఇంగ్లండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పదిమంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ అని తేలడం ప్రపంచ క్రికెట్‌లో కలకలం సృష్టించింది.

Updated Date - 2020-07-07T03:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising