ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లీశ్వరి పతక కాంతులకు 20 ఏళ్లు

ABN, First Publish Date - 2020-09-20T09:17:08+05:30

ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా కరణం మల్లీశ్వరి చరిత్ర సృష్టించి ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా కరణం మల్లీశ్వరి చరిత్ర సృష్టించి ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఊసవానిపేట అనే మారుమూల ప్రాంతం నుంచి సిడ్నీ ఒలింపిక్స్‌ (2000)లో కాంస్య పతకం కొల్లగొట్టడం వరకు సాగిన తన ప్రస్థానంలో మల్లీశ్వరి అనేక ఒడిదుడుకులను చవిచూసింది. అందుకే భారత క్రీడా చరిత్రలో ఆమె ఒలింపిక్‌ మెడల్‌ సాధించిన 2000, సెప్టెంబరు, 19వ తేదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఘనతతో ఆమె దేశంలో ఎందరో క్రీడాకారిణులకు ప్రేరణగా నిలిచింది. మల్లీశ్వరి తన వెయిట్‌లిఫ్టింగ్‌ కెరీర్‌లో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం పతకంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు రజత పతకాలను ముద్దాడింది. మల్లీశ్వరి ప్రస్తుతం హరియాణాలోని భారత ఆహార గిడ్డంగుల సంస్థ జీఎంగా విధులు నిర్వహిస్తోంది.

Updated Date - 2020-09-20T09:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising