ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగంపై ప్రమాణం చేసి వధూవరుల వినూత్న వివాహం

ABN, First Publish Date - 2020-02-17T13:32:57+05:30

హిందూ ధర్మాన్ని వదిలి భారత రాజ్యాంగంపై అచంచల విశ్వాసంతో రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ వధూవరులు వినూత్న వివాహం చేసుకున్న ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్): హిందూ ధర్మాన్ని వదిలి భారత రాజ్యాంగంపై అచంచల విశ్వాసంతో రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ వధూవరులు వినూత్న వివాహం చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెహోరి నగరంలో వెలుగుచూసింది. సెహోరి నగరానికి చెందిన వధూవరులు భాజాభజంత్రీల మధ్య ప్రజలు వెంటరాగా ఊరేగింపుగా పెళ్లి మండపానికి తరలివచ్చారు. అనంతరం వధూవరులు అతిధుల మధ్య భారత రాజ్యాంగం చదువుతూ దానిపై ప్రమాణం చేస్తూ ఒక్కటయ్యారు. వధూవరులతోపాటు పెళ్లికి వచ్చిన అతిధులు కూడా రాజ్యాంగాన్ని పఠించారు. ఈ వినూత్న వివాహం చేసుకున్న వధూవరులను పలువురు అభినందించారు.

Updated Date - 2020-02-17T13:32:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising